23, అక్టోబర్ 2013, బుధవారం

కాకతీయ రాజులు బలిజ వంశీయులే

        కాకతీయులు చోళవంశానికి చెందిన రాజులు. మున్నూరు సీమ(కృష్ణా జిల్లా) ప్రాంతీయులైన జాయప్పసేనాని సోదరీమణులు నారమ్మ,పేరమ్మ లను కాకతీయ గణపతిదేవుడు వివాహమాడాదు.(చేబ్రోలు శాసనము) వారి కుమార్తె రుద్రమదేవిని చాళుక్య వంశీయుడైన నిడదవోలు (తూర్పు గోదావరి జిల్లా) గణపతిదేవరాజుకిచ్చి వివాహం చేశాడు. వీరి కుమార్తె జ్ఞానాంబను ధరణికోట రాజు కోట పెద్దిరాజుకిచ్చి వివాహం చేశారు. వారి కుమారుడే కాకతీయ ప్రతాపరుద్రుడు.       


       కాకతీయ రాజులలో రుద్రమదేవి తరువాత ఆమె కుమార్తె జ్ఞానాంబ కుమారుడు  కాకతీయ ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు.  తాను కాపు వంశీయుడుగానే చెప్పుకున్నాడు. "దుర్వాసాదేవిపురాణం" లో చెప్పబడిన ఈ క్రింది శ్లోకాన్ని చూడండి.  

శ్లో:  ప్రతాపరుద్రనామ్నాతు యధారాజ మహీతలే!
     ఉదృవిప్యతి ధర్మాత్మా క్షత్రధర్మ పరాయణ !!
     భిబ్రాజచ్ఛల  మర్తి గండ్కులో రుద్రావతార:
     ప్రభు కాప్యేషాం కులమున్నతి
     తరాం రాజిష్యతిక్షా శ్రీ వీరాభ్యుదయాశ్రియా 
     పరమయా దేదీప్యమానస్వయంతలే 
     సర్వా ్ పూర్వాము దాహృతా ్ జనపదానాక్రమ్యరాజివ్వతి