18, అక్టోబర్ 2013, శుక్రవారం

సూర్యవంశ క్షత్రియులు బలిజ వంశీయులే - శాసనాధారము

    
    
    సూర్య, చంద్ర వంశాలు రెండూ బలిజ కులస్తులే వీటికి శాసనాధారాలు చాలా వున్నాయి. వాటిలో ద్రాక్షరామ శాసన సంపుటి నుండి లభించిన ఒక శాసనాన్ని గమనించండి.

1. స్వస్తి సమస్త ద్విజగురు దేవతా భక్తి మా(గక్) తత్సరులుం బ్రహ్మణ క్షత్రియ వైశ్య చాతువన్ ణా ్ శ్రమదమ్మ           ప్రతిపాలితా

2. (నేక)హయ గజాంబర స్వణ ్ ధనధాన్యసమృద్దులుం, అనద్వాహార ధారూధులు దండాయుధ హస్తులు -               నిజాభరణులుం విజయ

3.---ముని విశ్వకమ ్ తోటకాచయ్య ్ ప్రవీణులుం, అజాతశతౄలుం సంజాత మిత్రులుం వితరణ గుణ                    మంధాత్రులుం ని  

4.(భిలజన) మిత్రులుం బ్రణమతఫల ప్రారంభసూత్రులుం శ్రీ మనుమకుల పవిత్రులుం స్వస్తి సమస్త భువనజస           విఖ్యాత పంచాశత 

5. --- గుగుణాల ప్రతసత్యశో (చా) ర చారిత్ర సమలినయ విపుల విజ్ఞాన వీరబలంజమన్ ప్రతిపాలన విప్రద్ద                   గరుఢధ్వజ విరాజిత

1.అందరికీ శుభం కలుగు గాక సమస్త ద్విజులు, గురువుల పట్ల భక్తి కలిగిన వారిలో మొదటివారము, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, చాతుర్వర్ణాశ్రమ ధర్మ పాలితులము.
2. అనేక ఆశ్వాలు , ఏనుగులు, బంగారం, ధనం, ధాన్యం సమృద్ధిగా కలిగిన వారము, ఏకొరతా లేని వారము, నిరంతరం దండమును(ఆయుధము) చేత ధరించి వుండేవారము, నిజము మాట్లాడడాన్ని ఆభరణంగా కలిగిన వారము, విజయులము.
3. మనువు, మయుడు, విశ్వకర్మ, తోటక ఛందస్సులో ప్రవీణుడైన ఆచార్యుడు (శంకరాచార్యుడు) అంతటి నైపుణ్యం కలిగిన వారము, ఎవరిపట్లా శతృత్వం వహించని వారము, దాన గుణం కలిగిన వారము.
4. అందరికీ మిత్రులము, బ్రణమత (శబ్ధము చేసే మతము)బ్రాహ్మణ మత ప్రారంభ ఫలాన్ని అందించిన వారము, పవిత్రమైన 'మనువు' కులములో జన్మించిన వారము. సమస్త భూమండలం లో ఖ్యాతి నార్జించిన 500 వీరశాసనాలు కలిగిన వారము.
5. సర్వ గుణాలలో సత్యము శ్రేష్టమైనది అలాంటి సత్యవ్రతాన్ని ఆచారముగా ధీరత్వముతో ఆచరిస్తున్న అధికులము, విజ్ఞానులము, వీరబలింజ సమయధర్మ పరిపాలకులము, గరుడధ్వజ విరాజితులము


        ఇందులో మనుమ కులము అనగా మనువు జన్మించిన కులము అని అర్థము. అంటే సూర్యవంశం  అని అర్ధం. ఆ కాలం లో ఈ బిరుదాలను సామాన్యులు ధరిస్తే  కఠినంగా శిక్షించేవారు .           

69 కామెంట్‌లు:

  1. కృష్ణమూర్తి గారూ ప్రాచీన భారతదేశం లో కులాలకు హద్దులు నిర్ణయించి శాసనాలు చేశారు. అలాంటి శాసనాలలో అందలం, పల్లకీ, గుర్రం ఈ మూడింటినీ ఏ ఏ కులాలు వాడాలి ఏ ఏ కులాలు వాడకూడదు అని నిర్ణయించి శాసనాలు చేశారు. ఈ మూడింటికీ అర్హత లేని కులాలు రాజ్యాలు ఏలాయంటారా??

    పోనీ రాజ్యాలు చేసిన కులాలు పై మూడింటికీ తమకు అర్హత లేదని శాసనాలు చేసుకుని ఉంటాయంటారా???

    అందలం ఎక్కడానికి, పల్లకీ ఎక్కడానికి, గుర్రం ఎక్కడానికి అర్హత లేని కులాలు రాజ్యాలు ఎలా ఏలి ఉంటాయో నాకైతే అర్థం కావడం లేదు. త్వరలో ఈ శాసనాన్నీ పోస్ట్ చేస్తున్నాను కాసుకోండి.

    రిప్లయితొలగించండి
  2. Here in the inscription the word Veerabalinja ,means the follower of the ethics veerabalinja system.
    Asking to the real meaning of the inscription and other material you post does not against the caste of balija.

    రిప్లయితొలగించండి
  3. Asking you to see the real meaning of the inscription and other material you posted does not mean I am against the balija caste.

    రిప్లయితొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. నమస్తే రాయుడుగారూ నేను బలిజ కులస్తులందరూ క్షత్రియులని ఎప్పుడూ అనలేదు. సూర్య, చంద్ర వంశాలకు చెందిన క్షత్రియులు మాత్రమే బలిజ కులస్తులు అని రాశాను. మీరు అన్నట్లుగా ఇతర కులాలకు చెందిన వారు కూడా క్షత్రియులు వుండవచ్చు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య,శూద్ర అనే నాలుగు, కులాలు కాదు అవి వర్ణాలు మాత్రమే. ఈ వర్ణాశ్రమ ధర్మాలు పాటించేవారు ఏ కులానికి చెందిన వారైన వుండవచ్చు. వారు ఏ ధర్మాన్నైనా స్వీకరించవచ్చు ఆదిలో ఇది మాత్రమే వుండేది. ఆయా ధర్మాలను నిర్వర్తించే శక్తి సామర్థ్యాలు లేనప్పుడు దిగువన వున్న మరో వర్ణాశ్రమ ధర్మాన్ని ఆపద్దర్మంగా ఎంచుకోవచ్చు.

    చరిత్రలో విశ్వామిత్రుడు క్షత్రియ ధర్మాన్ని ఆచరించాడు ఆ తరువాత బ్రాహ్మణ ధర్మాన్ని అనుసరించి బ్రహ్మర్షి అయ్యాడు.

    దేవతల గురువు వశిష్టుని అర్ధాంగి అరుంధతి పంచమ జాతి స్త్రీ ఆమె బ్రహ్మణ్యాన్ని అనుసరించి వశిష్టుని అర్థాంగి అయింది.

    చరిత్రలో ఎందరో రాజులు వారి వారి వర్ణాశ్రమ ధర్మాలను ఆచరించలేక పంచములైన సంఘటనలు కూడా చాలా వున్నాయి.

    రాజుల చరిత్రలో ఏ క్షత్రియుడు కూడా తాను ఫలానా కులానికి చెండినవాడనని ఏ శాసనం లో రాసుకోలేదు. భారత దేశ చరిత్రలో దేవాలయాలకు ఎందరో రాజులు పెద్ద పెద్ద దానాలను చేశారు ఆయా దాన శాసనాలలో తమ వంశాలను, కులాలను రాసిన సంఘటనలు వున్నాయి. బ్రిటీషు వారు మన చరిత్రలను చాలా ఖర్చు పెట్టి రాయించారు. అది కేవల వారి స్వార్థం కొరకు మాత్రమే. కానీ మనకు స్వాతంత్ర్యం సిద్దించిన తరువాత మన చరిత్రను, శాసనాలను పరిశోధించడానికి ప్రయత్నాలు జరగలేదు అది మన దౌర్భగ్యం.

    నేను ఈ బ్లాగ్ లో కేవలం బలిజ కులస్తులకు సంబంధించిన చరిత్రకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాను. నేను రాసే రాతలన్నీ కరెక్టని నేను మొండిగా వాదించడం లేదు. నాకు లభించిన సాక్ష్యాలు ఆధారాల వల్ల పై పోష్టింగ్స్ ఇస్తున్నాను. నా రాతలు తప్పు అని ఎవరైనా ఆధారాలు చూపితే వాటిని ఎప్పుడైన సరిదిద్దుకుంటాను.

    ఎందుకంటే నా మాటకంటే చరిత్ర గొప్పది.

    నా రాత కంటే వాస్తవం చరిత్ర సత్యమైనది.

    అవాస్తవాలు చరిత్రలో పరీక్షకు నిలబడలేవు.

    రిప్లయితొలగించండి
  6. Your posting on 19 January is very ridiculous one.
    The conditions of caste system in vedic period had been completely changed in the medieval period.They were frozen and became solid .
    No balija dynasty in medieval period had claimed they were kshatriya caste instead they openly said they were of shudra caste.

    రిప్లయితొలగించండి
  7. మొదట వర్ణానికి, కులానికి మధ్య వున్న తేడాలను గ్రహిస్తే మీ సందేహాలన్నీ పటాపంచలవుతాయి. గౌతమబుధ్ధుడు, మహావీరుడు జైన, బౌధ్ధ మతాలను ప్రతిపాదించారు. ఈ రెండు మతాలు వర్ణాశ్రమ ధర్మాలను పూర్తిగా వ్యతిరేకించాయి. ఈ రెండు మతాలు విలసిల్లిన కాలం లో రాజులు వున్నారు. మరి వారు క్షత్రియులా, లేక శూద్రులా???
    ఈ కాలం లో వర్ణాశ్రమ ధర్మాలను త్యజించారే కానీ వృత్తులను కాదు.

    చాలా మంది క్షత్రియులను ముస్లిం పాలకులు బందీలుగా పట్టుకుని బలవంతంగా మతమార్పిడి చేశారు. మత మార్పిడి జరిగిన క్షత్రియులను ఏమని పిలిచేవారు?

    హరిహర రాయలు, బుక్కరాయలు అలాంటివారే మళ్ళీ విద్యారణ్యులు వారిని హిందువులను చేశాడు.(క్షమించాలి హిందు అనేది మతం కాదు)

    దీన్ని బట్టి ఏమర్థమవుతోంది వేద కాలం నాటికి వున్న వర్ణ వ్యవస్ఠ పూర్తిగా అంతరించి పోయింది.

    బౌధ్ధ మతం వైభంగా విలసిల్లిన కాలం లో కొన్ని వందల సంవత్సరాలుగా క్షత్రియులె లేకుండా పోయారు. మరి ఈ నయా క్షత్రియులు ఎవరు???

    వర్ణాశ్రమ ధర్మాలు నశించి పోయినా కులాలు నశించి పోలేదు.

    వివాహాలు ఎవరి కులంలో వారే చేసుకునేవారు.

    ప్రస్తుతం శ్రీలంక పాలకులు రాజపక్సే, చంద్రికా కుమారతుంగ, మొదటి మహిళా ప్రధాని సిరిమావో బండారునాయకే వీరంతా బౌధ్ధ మతస్తులే మరి కులం మాత్రం కవరై అని చెప్పుకుంటారు ఎందుకు?

    మీరు కులం పైన వున్న దురభిమానాన్ని ప్రక్కకు పెట్టి వాస్తవాల కొరకు దేవులాడండి....

    రిప్లయితొలగించండి
  8. 1.you know the formation of the balija caste more well than me .It has been formed
    with different people from various castes.You know it and we discussed it very clearly earlier in another LINK,no need now to discuss it again.
    2. The VARNA system of ancient times during the period of B.C. had changed in
    .the middle ages.The VARNA system of ancient times was based on the
    occupations but the JATI or KULA system of middle ages was and present is
    based on birth.It does not change by occupation.

    3. you are applying ancient time VARNA system rules to the caste newly formed in
    the middle ages in KULA system to give it kshatriya caste status ignoring the
    historical facts.

    4.Is there any historical record such as inscriptions and literature which shows balija
    caste as a whole or partly was kshatriya ?

    రిప్లయితొలగించండి
  9. 1986 లో అంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎనిమిదవతరగతి తెలుగు ఉపవాచకం ప్రచురించింది. దాని పేరు "రాణీ రుద్రమదేవి" దానికి సంబంధించిన మొదటి ఆరు పేజీలను ఈ బ్లాగు లోనే ఇచ్చాను గమనించగలరు. ఈ పుస్తకం మీకు దొరుకుతుందనే అనుకుంటా రచయిత్రి చాలా చక్కగా వివరణలు ఇచ్చారు. చదవండి. మీ సందేహాలన్నీ ఈ పుస్తకం తీర్చగలదని నేను భావిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  10. 1.I have the book' Rudrama'
    2.It is a semi historical book written a story around a historical character ,RUDRAMA.

    3.The meaning the writer gave to The word "Athyarkendu kulajulu" is unhstorical.
    In the eagerness to link Kakatiya dynasty to balija caste the writer completely
    avoided the historical facts in the case of 'Athyarkendu kulajulu' and The origin
    of the word 'balija '. and linked them to stories from Puranas.
    4.The historical fact about the word Athyarkendu is that kakatiyas were suryavamsa
    kshatriyas while Prataparudra who was grandchild of Rudrama and who was heir to
    heir to the kakatiya throne was from chandra vamsa kshatriya caste. So Vidyanada
    the court poet of Prataparudra described the caste of Prataparudra as 'Athyarkendu
    5.The historical sources reliable about their caste are inscriptions of kakatiyas
    and literary works SIVATATVASARAM and PRATAPARUDRIYAM .They are not
    supporting the writer's claim.
    6.Taking a book into school curriculum does not mean that the government
    endorsed the contents of the book.

    7.Many castes like Boyas.Mudiraj,kammas and velamas have been writing their
    own stories and claiming kshatriya status many ruling dynasties.
    8. I once again ask you to answer my question IS there any ancient record certifying balija caste as kshatriya caste ?

    రిప్లయితొలగించండి
  11. రాయు గారూ మీరు ఒక్కసారి చరిత్రను జాగ్రత్తగా గమనించి చూడండి. మను ధర్మ కాలం నాటికే వర్ణ వ్యవస్థ వుంది అది త్రివర్ణ వ్యవస్థ, అది మనుధర్మ కాలం వరకు జరిగింది. ఆ వ్యవస్థ ను మనుధర్మ చాతుర్వర్ణ వ్యవస్థ గా మార్చింది. మనం ఈ కాలాన్ని కచ్చితం గా అంచనా వేయ లేక పొతున్నాము. కాని ఒక విషయం మాత్రం ఇక్కడ విస్పష్టం. మనుధర్మ కాలం బౌద్ధ, జైన మతాల ఆవిర్భావం కంటే ముందు కాలం.

    మనం ఏదైతే వైదిక మతాన్ని ఆచరిస్తున్నామో ఈ మత కాలం లో మాత్రమే చాతుర్వర్ణ వ్యవస్థ పరిఢవిల్లింది.

    బౌద్ధ, జైన మతాలను అనుసరించిన రాజులెవరూ తాము క్షత్రియులమని చెప్పుకోలేదు. బ్రహ్మణులెవరూ నాడు చరిత్రలో కనిపించరు. అంటే వారు లేరు అని కాదు. ప్రజలు బౌద్ద, జైన మతాలకు పెద్దపీట వేసిన కాలం లో చాలా కొడ్డిమంది మాత్రమే వైదిక మతాన్ని ఆచరించారు. వేదాలను పరిరక్షించాలన్న తాపత్రయం తో అయి వుండవచ్చు.

    బుద్ధుడు, మహావీరుడు ఇద్దరూ క్షత్రియ వంశాల నుండి వచ్చిన వారే కానీ వారెక్కడా తాము క్షత్రియులమని చెప్పుకోలేదు.

    అదే విధంగా వీరశైవ మతాన్ని ప్రతిపాదించిన బసవేస్వరుడు తాను బ్రహ్మణుడైనప్పటికీ బ్రహ్మణుడని చెప్పుకోవడానికి ఇస్ఠపడలేదు.

    బౌద్ధ, జైన మతాలు, వీర శైవం వర్ణవ్యవస్థను ప్రోత్సహించలేదు.

    బౌద్ధ జైన మతాల ఆవిర్భావం తో అంతరించి పోయిన వర్ణవ్యవస్థ మళ్ళీ అదిశంకరాచార్యులు ప్రతిపాదించిన అద్వైతం తో చిగురించింది.

    అప్పటికే వేల సంవత్సరాలు గడచిపోయాయి.

    ఉపనయనం అన్న పదాన్నే చాలామంది మరచిపోయారు.

    మరి బౌద్ధం, జైనం విలసిల్లిన కాలంలో వర్ణవ్యవస్థ మాత్రమే కనుమరుగయ్యింది. కుల వ్యవస్థ మాత్రం కొనసాగింది.

    ఈ కుల వ్యవస్థ లో రాజ్యాలను పరిపాలించిన వంశాలే మళ్ళీ క్షత్రియులుగా ప్రకటించుకున్నాయి.

    బౌద్ధ జైన మతాల కాలంలో నిజానికి చాలా వంశాలు తమ చరిత్రలను మరచిపొయాయి. కొన్ని వంశాలు మాత్రం తమ వంశ చరిత్రలను నిక్షిప్తం చేసుకోవడం ద్వారా వారి వునికిని కాపాడుకున్నాయి.

    భారత దేశం లో ఒక్క బలిజ కులస్తులు మాత్రమే క్షత్రియులుగా వున్నారని నేనెప్పుడూ అనను.

    మీరు వ్యాపార వర్గం లో బలిజలు ఒకటి అని వినడం వాస్తవమే.

    వీటిని వీర బలిజ సమయాలు అనేవారు.

    నిజానికి వీటి పేరు శెట్టి సమయాలు.

    శెట్టి అంటే వ్యాపారి అని కాడు శ్రేష్టి అంటే శ్రేష్టుడు అని అర్థం, ఇది పూర్వాచార కులాల సముదాయం.

    ప్రతి కులానికి ఒక శ్రేష్ట్లి వుండేవాడు.

    అంటే కులం లో పెద్ద అని అర్థం.

    ఇప్పటిలాగా కాకుండా ప్రాచీన భారత దేశం లో ఎవరు ఉత్పత్తులను తయారు చేస్తారో వారే విక్రయించుకునేవారు.

    అలాంటి కులాలకంతా పెద్దలుగా బలిజ కులస్తులే వుండేవారు అందువల్ల వీటిని వీరబలిజ సమయాలుగా పిలిచేవారు.

    వీటికి బలిజ కులస్తులు నాయకులుగా వ్యవహరించేవారే కానీ ఈ సమయాలు వారి స్వంత ఆస్తులు కాదు.

    సమయం అనే పదానికి యూనియన్ అని అర్థం (ఖర్మ తెలుగు పదాలకు ఇంగ్లీషు అర్థాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి)

    ఇది చాలా పెద్ద కథ మరో పోస్టింగ్ లో దీని వివరాలు ఇస్తాను.

    రిప్లయితొలగించండి
  12. బలిజ కులస్తులే కాదు ఏ కులానికైనా ఏదో ఒక కాలం లో గోత్రాలు నిర్దేశించబడ్డాయి.

    ఈ గోత్రాల గురించి నాకు పూర్తి అవగాహన లేదు.

    నేననుకోవడమేమంటే ఇంటిపేర్లు కొన్ని తరాలకు మారుతుంటాయి. అలా మారిన వారు పొరపాటున సగోత్రీకులను పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అనే సదుద్దేశంతో గోత్ర నిర్ణయాలు చేసి వుండవచ్చని అనుకుంటున్నాను.

    ఈ గోత్రాలు ఋషి పరంపరను సూచిస్తున్నాయి. అంటే బహుశా గురు పరంపర ద్వారా సంక్రమిచి వుండమచ్చేమో!!!

    పూర్తిగా విషయం తెలియకుండా నేను ఈ విషయం చర్చించలేను. తెలుసుకున్నాక రాస్తానని మనవి చేసుకుంటున్నాను.

    ఎందుకంటే ఒకే గోత్రం చాలా కులాలలో వుండడం నేను గమనించాను అందువల్ల ఈ సందిగ్దం.

    ఇక చివరగా కొత్త సిద్ధాంతం ప్రవేశపెట్టి చరిత్రను మార్చవద్దన్నారు...

    నేను మార్చితే మారేది చరిత్ర ఎలా అవుతుంది?

    చరిత్ర మన గతం దానిని మనం చూడలేము. ఇది వాస్తవం.

    దానిని విశ్లేషించాల్సిన అవసరం చాలా వుంది.

    గ్రీకు తత్వవేత్తలు సోక్రటీసు, అరిస్టాటిల్ వంటివారు ఐదు వేల మంది పౌరులు కలిగివున్నదే రాజ్యం అని ఒకరు, పదివేలమంది పౌరులు కలిగివున్నదే రాజ్యమని మరొకరు ప్రకటించారు, నేడు డిగ్రీలో రజనీతి తత్వశాస్త్రం లో మనం అవే చదువుకుంటున్నాము.

    మరి అది ఎంతవరకు నిజం???

    5,000 సంవత్సరాల క్రితం సృష్టి ప్రారంభించబడిందని పాశ్చాత్య ప్రపంచం ఇప్పటికీ నమ్ముతోంది.

    మరి అంతకు ముందే సింధూ లాంటి గొప్ప నాగరికతలను మనం అనుభవించలేదా...

    ఈ రెండింటినీ చదివి మనం నవ్వుకోవడం లేదా...

    నేను రాసే రాతలలో వాస్తవాలు లేక పోతే భవిష్యత్ తరాలు ఇలాగే నవ్వుకుని నా రాతలను చెత్తబుట్టలో పారేస్తాయి. ఇది వాస్తవం

    భూమి బల్లపరుపుగా ఉందని 15వ శతాబ్దం వరకు నమ్మిన దేశాలు నేడు వాస్తవాలను తెలుసుకుని తమ పాఠ్యగ్రంథాలను మార్చుకోలేదా....

    చరిత్ర వాస్తవం మనం దానిని విశ్లేషించి తనకోణం లో వ్యక్తీకరించేవాడే చరిత్ర పరిశొధకుడు. అతడు తన పరిశోధనలో తప్పటడుగులు వేయవచ్చు, తప్పుగా విశ్లేషించి వుండవచ్చు.

    అలాగే నేనుకూడా పొరపాట్లు చేసి వుండవచ్చు. నేను రాసిందే కరెక్టని మొండిగా వాదించను. నారాతలలో తప్పులుంటే సహేతుకంగా నిరూపిస్తే వాటిని సరిదిద్దుకోవడానికి నేను ఎల్లప్పుడూ సిద్దం.

    రిప్లయితొలగించండి
  13. కృష్ణమూర్తిగారూ...
    1. సంతోషం

    2. మంచిది ఒప్పుకుంటాను..

    3. మరి రచయిత్రి ఏ ఆధారం చూసి ఆ నిర్ణయానికి వచ్చారో...బహుశా ఆమె గొల్ల కులస్తులై ఉండక పోవచ్చు.

    4. ప్రతాపరుద్రుడి తండ్రి కోట పెద్దిరాజు ఆయన చాళుక్య వంశీయుడు. ఇక్కడ రచయిత్రి తనకు అందుబాటులో వున్న ఆధారాలను బట్టి అలా అభిప్రాయపడి వుండవచ్చు.

    5. శివతత్వసారం, ప్రతాపరుద్రీయం లో ఏమని రాశారూ???

    6. అంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రచురణము, హైదరాబాదు అని వుంటే నేను వారే ప్రచురించారేమో అనుకున్నాలే!!!!!!!

    7. మీరు యదు వంశీయులమని చెప్పుకున్నట్లే వారు కూడా చెప్పుకుంటున్నారు పాపం.

    8. రామాయణమంతా విని సీత రాముడికేమవుతుందని అన్నాడంట వెనకటికెవడో....

    రిప్లయితొలగించండి
  14. రాయుడు గారూ మనుధర్మ ప్రకారం బ్రహ్మణులు ఆ ధర్మాన్ని నిర్వర్థించడానికి అశక్తులైనప్పుడు ఆపద్దర్మంగా క్షత్రియధర్మాన్ని స్వీకరించవచ్చు. క్షత్రియులు తమ ధర్మాన్ని నిర్వర్తించలేనప్పుదు ఆపద్ధర్మంగా వైశ్య ధర్మాన్ని స్వీకరించవచ్చు, లేదా శూద్రధర్మాన్ని ఆచరించవచ్చు. అల శూద్రులైన వారే సచ్చూద్రులుగా పిలువబడ్డారు. వీరికీ హద్దులు నిర్ణయించారు అవి ఇక్కడ అప్రస్తుతం.

    చాలా మంది క్షత్రియత్వం అంటె చెప్పుకున్నంత సులభం అనుకుంటున్నారు. క్షత్రియ ధర్మం లో ఒక సారి కత్తి పట్టుకుంటే చివరి వరకు ఆ కత్తితోనే మరణించాలి. తన ప్రజలను కాపాడడానికి తన ప్రాణాలను అర్పించ గలిగిన వాడే క్షత్రియుడు.

    రాజులొక్కరే కాదు సైన్యాధిపతులుగా పనిచేసిన వారందరినీ క్షత్రియులుగా పరిగణించాల్సి వుంటుంది.

    ఇలా సైన్యాధికారులుగా పనిచేసిన వారిలో చాలా కులాల వాళ్ళు వున్నారు. వారిని క్షత్రియులుగానే పరిగణించాల్సి వుంటుంది.

    అలాగని వారి కులాలను క్షత్రియులుగా పరిగణించకూడదు.

    ఇక్కడ ఒక తిరకాసు వుంది క్షత్రియధర్మం స్వీకరించిన వారు ఉపనయనం ద్వారా ద్విజులవుతారు. వారు మాత్రమే క్షత్రియులుగా పరిగణింపబడ్డారు. వారి బంధు వర్గం మాత్రం శూద్రులుగానే పరిగణింప బడతారు.

    ఇలా ఉపనయనం ద్వారా క్షత్రియధర్మాన్ని స్వీకరించి రాజ్యాలేలిన వారు కోటబలిజలు

    క్షత్రధర్మాన్ని స్వీకరించలేని వారి బంధువర్గం శూద్రులుగానే వుండిపోయారు. వారు పేటబలిజలు. వీరు వ్యవసాయం, వ్యాపారం, గ్రామలపై ఆధిపత్యం చేశారు.
    శెట్టి సమయాలు ఒక్క వ్యాపార వ్యవస్థ మాత్రమే కాదు గ్రామాధిపత్య వ్యవస్థ, న్యాయవ్యవస్థ కూడా.

    ఇదంతా మీకు గందరగోళంగా వుంది కదా??

    అవును అర్థం కాకపోతే అంతా గందరగోళమే?

    అందుకే

    జన్మనా జాయతే శూద్ర:
    కర్మణా జాయతే ద్విజ:
    వేదపఠనంతు విప్రానాం
    బ్రహ్మజ్ఞానంతు బ్రహ్మణే

    పై నాలుగు పాదాలలోనే వుంది చాతుర్వర్ణ వ్యవస్థ మూలమంతా...

    రిప్లయితొలగించండి
  15. In reply to your postings of on 19 Feb 2014,9.12 AM.

    1.To your 3rd posting,
    The writer of the book did not show any historical source to her theories about
    the caste of kakatiyas.There is no such story about the caste of kakatiyas
    recorded in the history.It is completely her own creation.
    2. To your 4th posting;
    .In the history, it is recorded that prataparudra's father was Mahadeva not kota
    Peddiraju.Where did she get it ? How can a princess of chalukya dynasty marry
    a prince of chalukya dynasty.? It is enough the writer is just a story writer, not
    a historian and also she had complete knowledge about kakatiyas.

    3.Sivatatvasaram and Prataparudriyam are available in libraries, you can read them.It
    is difficult to write the entire narration here .After reading them ,if the books
    supported the writer's theory about kakatiya's caste,I will withdraw from this
    discussion.

    4.You can write to the GOVT. A.P. and ask them ,will they endorse the writer's
    theory about kakatiya's caste.


    5.To your 7th posting. It is you who have been finding new theories without any
    historical facts, not me .It is also evident from your replies to RAYUDU.

    PaadindE paataraa paachipalla daasari ani kooda annaaru!


    6. you did not answer any of my questions straightly so far.

    రిప్లయితొలగించండి
  16. రాయుడు గారూ ఇప్పటి వరకు మీకేదో చరిత్రపై అవగాహన వుంది అని పొరపటు పడ్డాను. అందుకే సుదీర్ఘమైన వివరణలు ఇచ్చాను. మీకు చరిత్ర గురించి తెలియాలి అంటే చాల చరిత్ర పుస్తకాలను చదవాల్సి వుంటుంది. ఈ బ్లాగులో వున్న సమాచారం కేవలం బలిజ కులస్తులకు సంబంధించినది మాత్రమే పెడుతున్నాము. అసలు మీరు ముందు కులము, వర్ణము, మతము అనే మూడు వేరు వేరు అంశాల గురించి తెలుసుకోవాలి. బుద్ధుడు, వర్థమాన మహవీరుడు ల గురించిన వ్యాఖ్యలను అర్థం చేసుకునే స్థాయి మీకు ఉన్నట్లు లేదు, నేను రాసిన రాతలు తప్పు అనాలంటే ఒప్పు అన్న సాక్షాలను చూపించాల్సి వుంటుంది. వర్ణానికి, కులానికి వున్న తేడా తెలుసుకోమని ముందునుంచీ చెబుతూనే వున్నాను. ఎవరు ప్రోత్సహిస్తున్నారో అంటూ నా స్థాయిని తక్కువ చేసి వ్యాఖ్యానించారు మీరు. మీకు తెలుసో లేదో ఇప్పటి భారత దేశాన్ని చూసి మీరు గతం లో కూడ ఇలాగే వుందని అనుకుంటున్నారేమో. గతం లో క్షత్రియుడుగా జీవించాలంటే ఇప్పుడు మీరు మాట్లడుతున్నంత సులభంగా మాత్రం వుండేది కాదు. నాకు అత్మాభిమానం వుంది మీరు అనుకుంటున్నట్లు ఎవరి చరిత్రనో నా చరిత్ర అని చెప్పుకునేంత కు సంస్కారం నాకు లేదు. నా కుల చరిత్ర ఏమిటొ నాకు తెలుసు. నా చరిత్ర నాకు అవసరం. మీ కుల చరిత్ర మీకు అవసరం. నా కులం గురించి నాకు లభించిన ఆధారాలను చూపుతూ ఈ బ్లాగు నిర్వహిస్తున్నాను. ఈ ప్రపంచం లో నేను మీరు మాత్రమే మే మేధావులం కాదు. ఈ బ్లాగును ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వీక్షిస్తున్నారు. నేను చరిత్రను మార్చి రాసుకుంటున్నాను అని వ్యాఖ్యానించే మీరు ఎక్కడ ఏమి మార్చానో చూపించలేకపోయారు. ఆరోపణలు, నిందలు ఇవన్నీ వ్యర్థ ప్రసంగాలు. నేను చూపించిన వాటికి వ్యతిరేకంగా వున్న ఆధారాలు చూపించండి. నా పోస్టింగ్ లను వెంటనే తొలగిస్తాను.

    ఈ సారి కామెంట్ రాసే ముందు వర్ణవ్యవస్థ, కులవ్యవస్థ, మత వ్యవస్థ అనే అంశాలపై కనీసం అవగాహన వున్న వారిని అడిగి తెలుసుకుని వ్యాఖ్యానాలు రాయండి. బెస్టాఫ్ లక్ ....

    క్షత్రియ కులం అని బలిజ వర్ణం అని వ్యాఖ్యానించారు, మీకు కనీసం అవగాహన లేదు అనడానికి ఈ రెండు పదాలు చాలనుకుంటా..

    రిప్లయితొలగించండి
  17. కృష్నమూర్తి గారు మీకేమైన కండూతి వుంటే ఎ.పి ప్రభుత్వానికి రుద్రమదేవి పుస్తకం పై రాయండి. అందులో కాకతీయులు బలిజ కులస్తులు అని రాసి వున్న విషయాన్ని మాత్రమే నేను చూపించాను. దానిపైన అది నిజం కాదు అనే మీ లాంటి వాళ్ళు పరిశోధనలు చేసి నిగ్గు తేల్చాలి మరి...

    రిప్లయితొలగించండి
  18. 1.In recent times these kind of writings have been made by certain caste people and quoted them as evidence by people like you without verifying them against historical evidence.

    2.You asked me to ask the government.But I don't need it as I have full knowledge about this kind of things.

    3. My humble advice to you is that before quoting anything as evidence to support your claim , verify it against historical record.

    రిప్లయితొలగించండి
  19. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  20. రాయుడు గారూ జైన మత స్థాపకుడు వర్థమాన మహావీరుడు అని అంటారు. జైనులు ఆయన 24వ తీర్థంకరుడు అని రాసిన రాతల వల్ల జైన మతం మహావీరుడి కంటే చాలా ముందే మొదలైందని చరిత్రకారులు అభిప్రాయ పడుతున్నారు.

    మనం ముందుగా తెలుసుకోవాల్సిన అంశాలు బౌద్ధ, జైన మతాల కాలం లో చాతుర్వర్ణ వ్యవస్థ లేదు అన్న విషయాన్ని.

    కేవలం వైదిక మతం విలసిల్లిన కాలం లో మాత్రమే చాతుర్వర్ణ వ్యవస్థ విలసిల్లింది. బౌద్ధ, జైన మతాల కాలం లో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు
    అన్న వర్ణాలకు విలువ లేదు. అందుకే ఆ మధ్య కాలలో రాజులెవరూ తాము క్షత్రియులమని చెప్పుకోలేదు. అంతకుముందు వున్న క్షత్రియ వంశాలే రాజ్యాలు చేసినప్పటికీ వారెవరూ క్షత్రియులుగా చలామణి కాలేదు. బౌద్ధ,జైనాల తరువాత వీరశైవం, అద్వైతం వచ్చాయి. వీరశైవం కూడా చాతుర్వర్ణ వ్యవస్థను అంగీకరించలేదు.

    ఉపనయన సంస్కారాలకు, వేద మంత్రాలకు విలువలు లేవు. కానీ నేడు మనం ఆచరిస్తున్న అద్వైతం ఆది శంకరాచార్యుల ప్రవచించినది. ఇది కూడా శైవ, వైష్ణవాల మధ్య సయోధ్య కుదిర్చే దిశలో ఏర్పడిన మతమే కావచ్చు.

    ఇప్పటికీ మన ఆచారాలలో నామధారులు, విభూధి ధారులు అంటూ శూద్ర కులాలలో విభాగాలు వింటాయి.

    నిజానికి ఈ చర్చ చాలా విస్తృతమైనది.

    ఇక్కడ అప్రస్తుతం కూడా.

    మన భారతదేశ చరిత్ర సమస్తం హింసాయుత రక్తధారల మయం.

    నిజం మాట్లాడాలంటే మన చరిత్రను, విజ్ఞాన శాస్త్రాలను ముస్లిం దండయాత్రల కంటే ఇక్కడి మతాల దురహంకారమే నాశనం చేసింది.

    ఆ నాశనం కాబడిన చరిత్రను మళ్ళీ నిర్మించడంలో అక్కడక్కడ శూన్యతను చరిత్ర కారులు ఎదుర్కుంటున్నారు.

    మీరు గమనించే వుంటారు మన కఠలలో విక్రమార్క మహారాజు గురించి. కాణి చరిత్ర కారులు నిర్మిచిన చరిత్రలో ఆయన రెండవ చంద్రగుప్తుడయ్యాడు. అదికూడా వివాదాస్పదమే.

    ఒక శకకర్త చరిత్ర లభ్యతనే అసంపూర్ణం. ఇలాంటివి చాలా వున్నాయి. చరిత్ర నిర్మాణం సరైన దిశలో, సరైన చిత్త శుద్ధితో జరగాలి.

    భేషజాలూ లేకుండా జరగాలి.

    రిప్లయితొలగించండి
  21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  22. నమస్తే రాయుడు గారూ... చక్కటి ప్రశ్నలు లేవనెత్తారు....

    మీరు చరిత్రలో గమనిస్తే శెట్టిసమయ పాలకులు అంటూ చాలా మంది రాజుల శాసనాలలో కనిపిస్తుంది. రాజులు శెట్లు కావడమేంటని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. వాస్తవానికి ఈ శెట్టి సమయాల గురించి సరైన సమాచారాన్ని చరిత్రకారులు ఇవ్వలేదనే చెప్పాల్సి వుంటుంది. సాధరణంగా ఒక ఇంట్లో అన్న వ్యవసాయం చేస్తుంటే తమ్ముడు ఉద్యోగం చేయడం, మరో తమ్ముడు వ్యాపారం చేయడం మనం చూస్తునే వుంటాము. అదే విధంగా ఒక కుటుంబం రాజ్యపాలన చేస్తుంటే మిగిలిన వారు ఏమి చేయాలి? ఆ విధంగా వ్యాపారం కూడా ఈ కుటుంబాలే చేపట్టాయి.

    శెట్టి సమయాలు అనే వ్యవస్థలు భారత దేశాన్ని ఉత్కృష్ట దశకు తీసుకు వెళ్ళాయి. ఈ శెట్టి సమయాలు బలిజ కులస్తులకు చెందిన సంస్థలు కాదు. పద్దెనిమిదిన్నర కులాలకు చెందిన వ్యవస్థలు. వీటికి బలిజ కులస్తులు నాయకులుగా మాత్రమే చలామణి అయ్యారు. ఇందులో వుండే ప్రతి కుల పెద్దను శెట్టి అనేవారు.

    ఉదా:- చాకలి శెట్టి, మంగలిశెట్టి, మాల శెట్టి ఇలా వుండేవన్నమాట.

    ఈ సమయాల గురించి తెలుసుకోవాలంటే http://settisamayam.blogspot.in/ చూడండి.

    ఈ సమయాలు కేవలం వ్యాపార సమయాలు మాత్రమే కాదు. గ్రామాలలో న్యాయవ్యవస్థలు కూడా..

    ఆ నాటి పాలకులు బలిజలు కాబట్టి ఈ సమయాలకు పెద్దలుగా బలిజ కులస్తులే వుండేవారు.


    పరిపాలనకు ఏ రాజు వచ్చినప్పటికీ ఈ సమయాలను మాత్రం మార్చేవారు కాదు. ముస్లిం పాలనలోకూడా గ్రామాలలో ఈ సమయాలే పెత్తనాలు చేశాయి. ఇక వడుగన్, వడుగర్, వడయార్ అనే పేరు బలిజ కులస్తులదే, తమిళ నాడులోనూ, శ్రీలంకలోనూ వీరు వున్నారు ఇది 56 రాజ్యాలను పాలించిన 96 తెగలలో ఒకటి. వడుగన్ అంటే తెలుగువారు అని అర్థం. వీరిని కవరై అని కూడా అంటుంటారు.

    రిప్లయితొలగించండి
  23. ప్రస్తుతం వున్న వడయార్ లు శ్రీకృష్ణదేవరాయల బంధువులు కాదనుకుంటా....

    శాలివాహనుల గురించి నాకు తెలియదు. వారు ఆంధ్ర శాతవాహనులు అని పిలువబడ్డారు. వీరి శాసనాలలో కొన్ని చోట్ల తమ కులం గురించి కూడా చెప్పినట్లు చరిత్ర కారులు రాశారు. సంబంధిత శాసనం కొరకు వెతుకుతున్నాము అది దొరికితే కానీ నిజాలు తెలియవు.

    కాకతీయులు కమ్మలమని చెప్పుకోలేదు. కమ్మలే కాకతీయులు కమ్మలని చెప్పి వుండవచ్చు. కాకతీయుల గురించిన ఆధారాలు ఇదేబ్లాగులో పెట్టాము గమనించగలరు.

    ప్రతాపరుద్రుని కాలం నాటి శాసనం లో కాప్యేషాం కులమున్నతి అంటూ కులం పేరు చెప్పారు. అదే విధం గా రుద్రమ దేవి తెలుగు ఉపవాచకం లో కూడా వంశావళి గురించి రాస్తూ వీరిని బలిజులు, గౌరీపుత్రులు అని పిలిచారు అని రాశారు. ఇవన్నీ ఈ బ్లాగులోని పెట్టాను గమనించగలరు.

    కాకతీయుల కాలంలోనే బలిజలనుండి కమ్మ కులం విడిపోయిందనుకుంటాను. అందువల్లనే వారు కాకతీయులు మా కులస్తులని చెప్పుకుని వుండవచ్చు.

    ఇక చరిత్ర గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేడు కాకపోతే భవిష్యత్ లోనైనా అసలైన చరిత్ర బయట పడుతుంది.చెన్నై ఓరియెంటల్ లైబ్రరీలో ఇంకా పరిష్కృతం కాని ఎన్నో తాళపత్ర గ్రంధాలు పడి వున్నాయి.


    నిజానికి మహాపురుషుల కులాలు సమజానికి అవసరం లేదు. వారు చూపించిన మార్గాలు మాత్రమే మనకు ఆదర్శం.

    కానీ వారు తమ వారు అని చెప్పుకోవడం ద్వారా వారి నుండి స్పూర్తిని పొందుతుంటారు.

    రిప్లయితొలగించండి
  24. వడయారులు శ్రీ క్రిష్ణదేవరాయల బందువులే.వారిని అడిగి తెలుసుకోవచ్చు.

    కాకతీయులు కమ్మ కులస్తులు కాదు.వారికి వీరికి ఏ సంబంధము లేదు.

    కాకతీయులు, ఆ మాటకువస్తె, బలిజ కులస్తులు కూడా కాదు.మీరు చూపిన ఆధారాలు పూర్తిగా బోగస్.వాటికి చారిత్రిక నిరూపణ లేదు.


    "కాప్యేషాం కులమున్నతి" అనే పదాలు కాకతీయుల శాసనాలలో వారి గురించి చెప్పిన దాఖలలు లేవు.
    ఈ పదాలు మీరు తెచ్చుకున్న ఓ పురాణం నుండి అనేది మీ బ్లాగులే సాక్ష్యం.

    కమ్మ కులం బలిజ కులం నుండి విడిపోయిన కులం కాదు.
    కమ్మనాటి నుండి వలస పొయిన వారితొ మధ్య యుగాలలొ ఎర్పడిన ఆ నాటికి నూతన కులం.ఆ నాటి మొత్తం సమాజంలొని అన్ని వర్గాలు, ముఖ్యముగా శూద్ర వర్ణం దీనికి దోహదపడినది.

    శెట్టి సమయాలు అన్ని ఒక్కొకటి ఆ కుల సమయ పెద్దతొ నిర్వహించబడును.
    శెట్టి సమయము మొత్తానికి పెద్దగా ఆ కుల సమయాలలో ఎవరు అనుభవఘ్నుడు అనె దానిని బట్టి కులసమయ పెద్దలు తమలోనుండి ఒకరిని ఎన్నుకోవడంగాని, ఆ ప్రాంత పాలకుడు నియమించడంగాని జరిగేది.

    బలిజ కులమంటు ఒకతి నిర్దిష్టంగా ఏర్పడిన తరువాత,తమిళ ప్రాంతములొ ని తంజావూరు, మధురైలలొ బలిజ కులస్తుల పాలన ఏర్పడిన తరువాత ఆ ప్రాంత వ్యాపార సమయాలకి బలిజ ధర్మాన్ని పాటించే కులాలనుండి కాకుండా,బలిజ కులమనే కులము నుండి సమయ పెద్దలనుండి నియమించడం జరిగింది.
    అంతకు పూర్వం ఎ ఒక్క కులముకి పూర్తి హక్కులు లేవు.

    వడుగర్ అంటె ఉత్తరాది వారనేది అందరికి తెలిసిన వాస్తవం.
    తెలుగు ప్రాంతాం నుండి తమిళ ప్రాంతానికి వలస పోయిన అన్ని కులాల వారిని అక్కడ వడుగరులు అంటారు.అది ఒక్క బలిజ కులానికే చెందినది కాదు.


    వడుగరు కు వడయారు కు సంబందమే లేదు.

    గ్రామ పాలనలొ బలిజ కులమనే కులానికి పాలక హక్కులేమి లేవు.ఉన్నాయని తెలపటానికి, మీలాంటి వారు మాత్రమే వాదిస్తారుగాని, దానికి చారిత్రిక అధారాలు లేవు.


    మీరు ఇంకా 56 దేస్శాలు 96 తెగలు వాదన మానలెదు.మానాలా లేదా అనేది మీ విచక్షణ.

    పాలకులు అందరు బలిజ కులస్తులు అనేది పుర్తిగా తప్పు.అలా చెప్పుకుంటము మా ఇష్టం అంటె ఎవరు చేసేది ఏమి లేదు. కాని దానికి చారిత్రిక ఆధారాలు లేవు.


    రిప్లయితొలగించండి
  25. మీ వాదనకు ఆధారాలేమిటో??? నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, బుద్ధికి ఏది తోస్తే అది వాదించడమా.....

    రిప్లయితొలగించండి
  26. మే 20,2014 నాటి మీ వాఖ్య చూసినాను.

    మొదటినుంచి మీరు ఈ తరహ వాఖ్య చేస్తునే ఉన్నారు.

    నా వాఖ్య శాస్త్రియంగా లేదనుకుంటే, ఆధారలతొ శాస్త్రియంగా నా వాదనని పూర్వపక్షం చేయవచ్చు.

    అందుకు ప్రయత్నించండి.

    రిప్లయితొలగించండి
  27. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  28. రాయుడు గారూ మీరన్నది నిజమే. నిజానికి మన దేశం లోని రాజులు తమ కులాలు చెప్పుకోవడానికి ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే ప్రజలంతా కూడా వారి బిడ్డల లాంటి వారని భావించేవారు.

    ఇక్కడ తమ గత చరిత్ర గొప్పదనం చెప్పుకునే వారు దాని నుండి స్పూర్తి పొందడానికో లేక అత్మవిశ్వాసం తమ జాతిలో పెంపొందించడానికో చేసే ప్రయత్నాలే తప్ప మరొకటి కాదు.

    వాస్తవానికి మనిషి తన కులం ఫలాన అని చెప్పుకుంటే తప్ప దాని గురిచి ఇతరులకు తెలియదు. మరి అలాంటప్పుడు దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు.

    వ్యక్తుల సంస్కారం, ప్రవర్తన, నాయకత్వ లక్షణాలు, ఉన్నత విలువలు ఇవన్నీ పూర్వీకుల నుండి జన్యుపరంగా సంక్రమిస్తాయి అని నమ్మే వాళ్ళలో నేనూ ఒకడిని.

    ఒక వేటగాడు అమాయకమైన లేడి పిల్లను వేటాడి ఆనందాన్ని అనుభవిస్తాడు. అక్కడ అయ్యో ఒక జీవిని చంపానే అని పాశ్చాత్తాపపడితే అతదు మరో జీవిని చంపలేడు.

    అలా పశ్చాత్తపం లేకుండా వేటాడే లక్షణం రాజుకు కూడా వుండాలి.

    కిరాతుడు ఆహారం కొరకు వేటాడుతాడు.
    రాజు ఆనందం కొరకు వేటాడుతాడు.

    జంతువునే చంపలేని వాడు మనిషినెలా చంపగలుగుతాడు???

    ఈ రెండు లక్షణాలు రాజులోనూ, కిరతుడిలోనూ ఒకే రకంగా కనిపిస్తాయి.

    వీరిద్దరూ యుద్ధవీరులుగా రాణించగలుగుతారు. ఇక్కడ వీరిద్దరూ సమానంగానే కనిపిస్తారు.

    ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య తగాదా లేదా సమస్య వస్తుంది దాన్ని తెలివిగా పరిష్కరించగలిగిన వారు వీరిద్దరిలో ఎవరు?

    ఖచ్చితంగా రాజు మాత్రమే ఆ పని చేయగలడు.

    ఒక సిం హం లేడి పిల్లను చంపడానికి ప్రయత్నిస్తుంది. అక్కడే వున్న కిరాతుడికి ఆహారం కొరకు విజృంభిస్తున్న మృగరాజు కనిపిస్తుంది. కానీ రాజుకు మాత్రం అమాయక జీవిని బాధిస్తున్న కౄరమృగం కనిపిస్తుంది.

    ఇవీ రాజుకు కిరాతుడికీ వున్న తేడాలు.

    తండ్రి దొంగ అయితే కొడుకు దొంగ కావాలని ఎక్కడా లేదు కానీ కొడుకులో కూడా ఖచ్చితంగా ఆ లక్షణాలు వుంటాయి. అవసరమైనప్పుడు అవి బయటకు వస్తాయి...

    ఇవన్నీ మీకు ఎందుకు చెబుతున్నానంటే మన దేశం లో కులాలాలు దేనికది ప్రత్యేక జన్యువులను సంక్రమింప జేసుకున్నాయన్నది నేటి శాస్త్రవేత్తలు తేల్చిన నగ్న సత్యం. (ఇక్కడ సంకరం ద్వార జన్మించిన వారిగురించి కాదు గమనించగలరు)

    ఇక ఆధారాలు లేకుండా చరిత్రలు రాసుకునే వారిని మనం అడ్డుకోలేము. కానీ సరైన ఆధారాలతో వాటిని ఖండించగలము.

    నాకు తెలిసిన ఒక మిత్రుడు ఒకాయన వున్నాడు. ఆయన ఏవూరు వెళితే అక్కడ ఏకులస్తులు ఎక్కువగా వుంటే ఆ కులం తనదని చెప్పుకుంటాడు. ఏం పనయ్యా ఇది అంటే ఊరుకోండి సార్ నా కులం వారికి తెలుసా ఏంటి వాళ్ళవాడినే అనుకుని నా పనులన్నీ చేసి పెడతారు. ఇలాంటి వాళ్ళు చాలామంది సమాజంలో కనిపిస్తారు. కులపిచ్చి ఉన్నవారి చెవిలో పూలు పెడుతుంటారు... తమ పనులు చేసుకుంటుంటారు.

    నాకు తెలిసిన కొన్ని రాజ కుటుంబాలు నేడు ఎలాంటి ఆస్తులు లేక ఇబ్బందులు పడటం నేను చూశాను. వారి ఇళ్ళలో బియ్యం లేకపోతే గ్రామస్తులు అభిమానంతో బియ్యం బస్తాలను వారి ఇళ్ళకు తీసుకువెళ్ళి ఇవ్వడం నాకు తెలుసు.

    ఆ రాజ కుటుంబాలు అదే గ్రామ సర్పంచులుగా పోటిచేసి ఘోరంగా ఓడిపోయిన సంఘటనలు కూడా నేను చూశాను.

    ప్రజలను కన్నబిడ్డల లాగా పాలించిన కుటుంబాలు. నేటి కలుషిత వ్యవస్థతో పోటీ పడి మనుగడ సాగించలేక పోతున్నాయి.

    నాడు తమ ధైర్య సాహసాలతో రాజ్యాలు సంపాదించుకున్నారు. నేడు అదే ధైర్య సాహసాలకు రాజ్యాలు లభిస్తాయా.???

    ఆస్తులు తెల్లవాళ్ళు లాక్కుంటే కేవలం పూర్వీకులనుండి లభించిన తెలివితేటలను నమ్ముకుని వుద్యోగాలు చేసుకుని జీవిస్తున్నారు.

    మా ప్రాంతం లో ఒక సామెత ప్రచారంలో వుంది. "చెల్లని దుడ్డుకు గీతలు మెండు - చెల్లని ముండకు మాటలు మెండు" అని

    అలా తమ చరిత్రను గొప్పగా చెప్పుకునే వారు ఎక్కడైన వుంటారు. వారిని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

    నాకు తెలిసినంత వరకు వెంకటగిరి రాజులు వెలమలే వీరిని వెలుగోటి రాజులంటారు. వీరు బ్రహ్మన్నాయుడి వంశీయులు ఎందుకంటే వీరి గోత్రం రేచెర్ల గోత్రం, పలనాటి బ్రహ్మన్నాయుడి గోత్రం కూడా రేఛెర్ల గోత్రమే. ఆధారం నేలటూరి వెంకటరమణయ్యగారు రాసిన వెలుగోటి వంశావళి.

    చరిత్రకు సంబంధించిన సరైన ఆధారాలు వున్నాయి. కానీ వాటిని పరిశోధించేవారే సరైన వారు లేరు.

    నేటి పరిశోధకులు కూడా చిలుకూరి వీరభధ్ర రావు వంటి వారి రచనలను ప్రామాణికంగా చేసుకుని చరిత్రను ప్రకటిస్తున్నారు. స్వతంత్రంగా పరిశోధనలు చేయడం లేదు. అలాంటి పరిశోధనలకు ప్రభుత్వం కూడా ప్రోత్సాహం ఇవ్వడం లేదు.

    కానీ ఒకటి మాత్రం వాస్తవం తప్పుడు చరిత్ర కాల పరీక్షకు నిలబడలేదు. ఇది సత్యం...ఇది సత్యం...ఇదే సత్యం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అగ్నికులక్షత్రియ కులం గురించి చరిత్ర చెబుతారా.. వీరు పల్లవ వంశానికి చెందిన క్షత్రియులేనా....?

      తొలగించండి
  29. మీ మే 20,2014 నాటి వాఖ్యకు నేను వ్రాసిన వాఖ్యను ముద్రించలేదు.

    మీకు అన్ని విధాల అనుకూలంగా ఉన్న వాఖ్యలను మాత్రమే ముద్రిస్తున్నారు.ఈ విధానాని వీడండి.

    చిలూకూరి వీరభద్రరావు తెలుగులొ తొలినాటి చరిత్ర రచయత మాత్రమే.ఆయన నాటికి తనకు అందుబాటులొ ఉన్న చారిత్రక సమాచారం పై ఆధారాపడి తన రచనను సాగించారు ఆనేది ఒక లొపం అయితే
    ఆనాటికి అందుబాటులొ ఉన్న చారిత్రక ఆధారాలకు భిన్నమైన అభిప్రాయాలను కూడా వ్రాసినారు.

    చిలకూరి వీరభద్రరావుగారు తెలుగులొ తొలినాటి చరిత్ర రచయత మాత్రమే కాని ప్రామాణికమైన చరిత్రకారుడు కాదు.
    ఆయన కాలములోనె ఆయన అభిప్రాయలపై విమర్శలు వచ్చినవి.

    రిప్లయితొలగించండి
  30. వెంకటేశ్వర్లు గారూ ...

    అడ్డంగా వాదించడం నా విధానం కాదు. ఆధారాలు లేకుండా మాట్లాడడం నా అభిమతం కాదు. కానీ మీరు రాసే వ్యాఖ్యానాలలో అసందర్భమైనవి, అసంబద్ధమైనవి ఎక్కువగా వుంటున్నాయి. అలాంటి వ్యాఖ్యానాల వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. 14 మే 2014 న మీరు చేసిన వ్యాఖ్య కు సంబంధించిన ఆధారాలు ఇదే బ్లాగులో వున్నాయి. అంతే కాదు చాల వెబ్ సైట్ లలో కూడా వున్నాయి. మీరు వాటి గురించి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించకుండా నాపై నిందారోపణలకు మాత్రమే తెగబడుతున్నారు. దీని వల్ల ఎవరికీ ఎలాంటి లాభం వుండడం లేదు. వ్యాఖ్యానాలు, ఖండనలు సహేతుకమైన ఆధారాలతో జరిగితే బాగుంటుంది కానీ మీ ఖండనలు ఎలాంటి ఆధారాలు లేకుండా జరుగుతున్నాయి.

    " గ్రామ పాలనలొ బలిజ కులమనే కులానికి పాలక హక్కులేమి లేవు.ఉన్నాయని తెలపటానికి, మీలాంటి వారు మాత్రమే వాదిస్తారుగాని, దానికి చారిత్రిక అధారాలు లేవు."

    మీరు కనీస చరిత్ర తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అని అనడానికి మీరు చేసిన ఈ వ్యాఖ్య చాలు అనుకుంటాను. శెట్టి సమయాల గురించి మీకు కనీస అవగాహన లేకుండా వ్యాఖ్యానించారు.

    ఇదేబ్లాగులో

    బలిజ కులస్తులను మహానాటి పెద్దలుగా నియమియమించిన శాసనం 5 నవంబర్ 2013 న పోస్ట్ చేశాను ఈ శాసనాన్నీ ఇలియట్ దొర శాశన సంపుటాల నుండి సేకరించడం జరిగింది.

    పై ఆర్టికల్ లో మూడు శాసనాలను ప్రస్తావించాను. కానీ మీరు ఎప్పటి లాగానే నాపై నిందారోపణలకు పాల్పడుతున్నారు. ఇది మీకు మిమ్మల్ని ప్రోత్సహించే వారిని సంతోష పెడుతుందేమో కానీ చరిత్ర ప్రేమికులను సంతృప్తి పరచలేదు. మహానాటి వారు అంటే శెట్టి సమయాలకు చెందిన వారే కానీ వేరే వారు కాదు.

    బలిజ కులస్తులకు పై అధికారాలు కట్టబెట్టిన వాడు బలిజ చక్రవర్తి కాదు. హిందువులంటేనే విషం కక్కే ఔరంగాజేబు.

    ఇవన్నీ తెలుసుకోకుండా మీరు చేసే వ్యాఖ్యానాలు చిరాకు కలిగిస్తున్నాయి.

    రిప్లయితొలగించండి
  31. స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శలివాహన శకవర్షంబులు 1428 నేటి తరణ నామ సంవత్సర మాహ శు15 లిఖితం 1.బ్రహ్మ ,2.క్షత్రియ, 3,వైశ్య, 4.శూద్ర, 5.వ్యవహారిక, 6.గొరక్షక, 7.కుంభకారక, 8.శిల్పికార, 9.పంచాణ, 10.తంతువాయి, 11.తిలఘాతక, 12.క్షౌరక, 13.రజక, 14.వస్త్రఛేదక,15.చిత్రకారక, 16.లుబ్దక, 17. ఛండాల, 18.మతంగ జాతులగు అష్టాదశ వర్ణంబుల వారున్నూ యేబది ఆరు దేశాలలో నున్న మంత్రి మహానాడున్నూ అశ్వపతి, గజపతి, నరపతి మూడు సిమ్హాసనాల వారున్నూ నరపతి సిం హాసనమున గూర్చుండి యేబది ఆరు దేశాల మంత్రి మ్హానాటిని పిలిపించుకొని కులాల హద్దుల


    పైన ఇచ్చిన సమాచారంలో బలిజ కులం ఉన్నదా?

    బలిజ కాపులు అంటే వర్తక సంఘాన్ని ఎర్పాటు చేసుకున్న వ్యవసాయాదారులు అని అర్ధం.ఈనాటి బలిజ కులమని అర్ధం కాదు!

    ఆనాటి 18 రకాల వర్తక సమయాలలో వ్యవసాయదారుల(కాపుల)వర్తకసమయం కూడా ఒక్కటి.


    Theories for the group's origins include a peasant origin of recent times and a merchant-warrior origin of medieval times. The Banajigas comprised a trade guild, Five Hundred Lords of Ayyavolu, in the medieval period.

    The term 'Balija' came to include the Boyas, Gollas, Gavaras, and other castes during the period of the Vijayanagar king, Krishnadevaraya.
    A more widespread usage of the Nayaka title amongst the Balijas appears to have happened during the Vijayanagar empire where the Balija merchant-warriors rose to political and cultural power and claimed Nayaka positions.

    The Balijas,” Mr. H. A. Stuart writes, “are the trading caste of the Telugu country, but they are now found in every part of the Presidency. Concerning the origin of this caste several traditions exist, but the most probable is that which represents them as a recent offshoot of the Kāpu or Reddi caste. The caste is rather a mixed one, for they will admit, without much scruple, persons who have been expelled from their proper caste, or who are the result of irregular unions.

    The bulk of the Balijas are now engaged in cultivation, and this accounts for so many having returned Kāpu as their main caste

    రిప్లయితొలగించండి
  32. వెంకటేశ్వర్లు గారూ పై శాసనము ఒకటి కాదు మూడు శాసనాలు. మీకు తొందరెక్కువ.... ఏదీ పూర్తిగా చదవ కుండానే ఒక అభిప్రాయానికి వస్తుంటారు.

    పైన వున్న వర్ణాల వారిని పిలిపించుకుని అన్నారు. ఇక పైన ఇచ్చిన సమచారం లో బలిజ కులం వున్నదా అన్నారు. మీకు అర్థం చేసుకునే స్థాయి లేదనే అనుకోవాల్సి వుంటుంది. మీరు చూసిన రెండవ శాసనము మహానాడులో 56 దేశాల ప్రతినిధుల సమక్షంలో కులాలకు హద్దులు నిర్ణయించినది.

    దాని క్రింద వున్న మూడవ శాసనము దీన్ని ఫర్మానా అంటారు. ఔరంగజేబు ఇచ్చిన గౌర్నమెంట్ ఆర్డరు ఇందులో రాయని మంత్రి భాస్కరుడు అనే ఆయన బ్రాహ్మణుడు. మహానాటి వారి శాసనాలలో చాలా చోట్ల ఈయన పేరు వుంది. ఈ మూడవ శాసనమే బలిజ కులస్తులకు పన్నులు వసూలు చేసే అధికారాన్ని, శిక్షలు వేసే అధికారాన్ని ఇచ్చింది. ఇది అర్థం చేసుకో గలిగితే ఆనాటి సామాజిక స్థితిగతులను అర్థం చేసుకోగలుగుతారు.

    ఇక హెచ్.ఎ.స్టూవర్ట్ గారు రాసినది ప్రస్తుతం రాయలసీమలో ఉన్న రెడ్డి కాపుల గురించి. నాటి సామాజిక పరిస్థితుల గురించి తెలుసుకోవాలంటే ఏ ఒక్క పుస్తకమో చదివి ఒక అభిప్రాయానికి రావడం సరికాదు. రాయలసీమలో రెడ్లు కాపులుగానే చెప్పుకుంటారు. కానీ వారు బలిజలు ఒకటి కాదు. ఈ రెడ్లలో ఒక మూడు తెగలు మాత్రము బలిజ కులం నుండి విడిపోయినవిగా చెబుతారు కానీ ఆధారాలు దొరకలేదు.

    దీనికి సంబంధించి 1886 లో కర్నూలు జిల్లా ప్యాపులి డెప్యూటీ కలెక్టరుగా పని చేసిన గోపాల కృష్ణమయ్య చెట్టి కర్నూలు మాన్యువల్ రాశారు అందులో జిల్లాలోని కులాల గురించి రాశారు ఇందులోని 180 వ పేజీలో మున్నూటి గుంపు (గమనిక మున్నూటి కాపులు కాదు) అనే శీర్షిక తొ రాశారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గెజిట్ పబ్లికేషన్స్ హైదరాబాదులో దొరుకుతుంది.

    హెచ్.ఏ. స్టూవర్ట్ గారి అభిప్రాయాలు వీటిపై ఆధారపడి చేశారు. మీకు తెలియక మీ ఏరియాలో వుండే కాపులు, రాయలసీమ రెడ్డికాపులు ఒకటే అనుకుని మీరు పొరపాటు పడుతున్నారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీలాటి అవగాహన శక్తి నాకు లేదు.

      అవి మూడు శాసనాలు అనే విషయం తెలుసు.

      మీరు ఇచ్చిన ఒక శాసనంలోని కులాలనే నేను చూపినాను.

      ఆందులొ బలిజ కులమనేది ఒకటి ఉన్నదా అనే నా ప్రశ్నకి సూటిగా జవాబు చెప్పలేదు.

      మీరిచ్చిన ఒక శాసనంలొ 'బలిజ కాపులు ' అనే పదాలను ఈ నాటి బలిజ కులం గురించి చెప్పినట్లుగా మీరు వివరణ ఇచ్చినారు. దానిని నేను ప్రశ్నించినాను.దానికి మీరు సూటిగా వివరించలేదు.

      'బలిజ కాపులు ' అంటె వ్యాపార సమయాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యవసాయదారులు అని అర్ధం.ఆ వ్యవసాయదారులలో రెడ్లే కాదు వ్యవసాయ వృత్తిగా కలిగిన ఎవరైన ఉండవచ్చు.అది ఏ ఒక్క కులానికి చెందదు.అది ఈనాటి బలిజ కులం గురిచి కాదు. ఈ విషయంలొ మీ అవగాహన పొరపాటు.

      H.A. స్టువర్టు గారు బలిజ కులం గురించి వ్రాయటానికి ఆధారం ఏదైన కావచ్చు.అతని అభిప్రాయాన్ని బలపరిచే అధ్యాయనాలు ఎన్నో వచ్చినాయి.

      మీరు అనేక పదాలకు ఆయా కాలమాన పరిస్తితులను పరిగణలొకి తీసుకోకుండ,మీకు అనుకులమైన అర్ధాలను తీసుకొని ,అది పోరపాటు అని ఎవరైన అంటె ,దాని సాక్ష్యాధారాలతో నిరూపించటం పోయి వారి పట్ల అసహనం వ్యక్తపరుస్తూవుంటారు.

      తొలగించండి
    2. "1.బ్రహ్మ ,2.క్షత్రియ, 3,వైశ్య, 4.శూద్ర, 5.వ్యవహారిక, 6.గొరక్షక, 7.కుంభకారక, 8.శిల్పికార, 9.పంచాణ, 10.తంతువాయి, 11.తిలఘాతక, 12.క్షౌరక, 13.రజక, 14.వస్త్రఛేదక,15.చిత్రకారక, 16.లుబ్దక, 17. ఛండాల, 18.మతంగ జాతులగు అష్టాదశ వర్ణంబుల వారున్నూ యేబది ఆరు దేశాలలో నున్న మంత్రి మహానాడున్నూ అశ్వపతి, గజపతి, నరపతి మూడు సిమ్హాసనాల వారున్నూ నరపతి సిం హాసనమున గూర్చుండి యేబది ఆరు దేశాల మంత్రి మ్హానాటిని పిలిపించుకొని కులాల హద్దులు నిర్ణయం చేసిరి".

      పై శాసనం లో గొల్ల అనే కులం వుందా? గోరక్షక అనే కులాల గుంపులో గొల్ల ఒకటి. వస్త్రచేదక అనే గుంపులో పద్మశాలి, తొగట వగైరా వగైరా కులాలు వుంటాయి. అదే విధంగా బలిజ కులం కూడా శూద్ర అనే కులాల గుంపులో వుంది. కోట బలిజలు క్షత్రియ అనే కులాల గుంపులో వున్నారు. పేట బలిజలు, కమ్మ, వెలమ కులాలను సచ్చూద్రులు అనేవారు. అందువల్ల ఆ కులాలను విడిగా ప్రస్తావించి వుండరు. ఇది చాలా చిన్న విషయము దీన్ని అర్థం చేసుకోగలిగే స్థాయి మీకు వుంది అని నేను అనుకునే వాడిని. అలా అనుకుని పొరపాటు పడినందుకు మన్నించగలరు.

      ఇక బలిజ సమయాలు లేదా శెట్టి సమయాలు అనే వ్యవస్థల గురించి మీకు పరిపూర్ణమైన అవగాహన లేదు అండానికి నిజంగానే సాహసిస్తున్నాను.

      "'బలిజ కాపులు ' అంటె వ్యాపార సమయాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యవసాయదారులు అని అర్ధం.ఆ వ్యవసాయదారులలో రెడ్లే కాదు వ్యవసాయ వృత్తిగా కలిగిన ఎవరైన ఉండవచ్చు.అది ఏ ఒక్క కులానికి చెందదు"

      మీరు రాసిన పై రెండు లైన్లు దీనికి సాక్ష్యం.

      శెట్టి సమయాలు పూర్వాచార కులాల సముదాయం మాత్రమే. వీరిని కుడిచేతి కులాలని అంటారు. ఈ కుడిచేతి కులాలు మాత్రమే శెట్టి సమయాలలో భాగస్వాములు. మీరు వ్యాఖ్యానించినట్లు ఎవరంటే వారు వుండడానికి అవకాశం లేదు. వీరినే మహానాటి వారంటారు.

      కర్నూలు మాన్యువల్ కాపీలు ఇదే బ్లాగులో వున్నాయి మున్నూటి గుంపు అనే శీర్షిక క్రింద 180 వ పేజీ లో వున్న సమాచారాన్ని ఒక సారి చదవండి. 179 వ పెజీలో శెట్టి సమయం గురించి కూడా ప్రస్తావన వుంది మరి మీరు కనుక్కో గుర్థించ గలుగుతారో లేదో.

      24 డిసెంబర్ 2012 సోమవారం "రాయలసీమలో పెరికబలిజల ఉనికికి సాక్ష్యమిదిగో" అనే శీర్హికతో పై పేజీలను పెట్టడం జరిగింది.

      దీనినే హెచ్.ఏ.స్టూవర్ట్ గారు ఫాలో అయినట్లు తెలుస్తుంది.

      మీ ఆరోపణ...

      "మీరు అనేక పదాలకు ఆయా కాలమాన పరిస్తితులను పరిగణలొకి తీసుకోకుండ,మీకు అనుకులమైన అర్ధాలను తీసుకొని ,అది పోరపాటు అని ఎవరైన అంటె ,దాని సాక్ష్యాధారాలతో నిరూపించటం పోయి వారి పట్ల అసహనం వ్యక్తపరుస్తూవుంటారు".

      నేనూ మనిషినే కదండీ మీ లాంటి మేధావులు కూడా సామాన్యుల లాగా చిన్న చిన్న విషయాలను కూడా అర్థం చేసుకోకుండా విసిగిస్తే అసహనం కలగడం సహజం కదా....

      తొలగించండి
  33. మీరు చెప్పిన కర్నూల్ మన్యుయల్ నా దగ్గర ఉన్నది.

    శెట్టి సమయాలు అంటే అది ఈనాటి బలిజ కులానికే చెందినది కాదు.

    కుడిచేతి కూలాలు అంటే ఒక్క బలిజ కులమే కాదు.
    బలిజ కాపులు అంటే ఎలా అర్ధం చేసుకోవాలో గోరక్షక పదాన్ని కూడా అలానే అర్ధం చేసుకోవాలి.

    బలిజ సమయాల్ గురించి నాకేమి తెలియదు అన్నారు.ఈ సబ్జెక్ట్ మీద వ్రాసిన అనేక గ్రంధాలను చదివిన తరువాతనే నేను మట్లడుతున్నాను. అర్ధ జ్ఞానముతో మాట్లాడం లేదు.

    ఇక కోట బలిజల గురించి. కోట బలిజలంటే క్షత్రియులు అని మీరు అర్దాన్ని ఇస్తూ పదేపదే చెప్పడం జరుగుతున్నది.కొట బలిజలంటే కోట ఉన్న నగరాలలో వ్యాపారం చేసే వారని అర్ధం.

    కోట బలిజ వర్గానికి చెందిన మదుర నాయకరాజులు కూడా తాము శూద్రులుమనే స్వయంగా చెప్పుకున్న విషయాన్ని మరిచిపోతున్నారు.

    కర్నూల్ మన్యూయల్లో మున్నూటి గుంపు శీర్షీక మరియు ‘కాపు’ శీర్షికలు వేరు వేరు.’

    మున్నూటి గుంపు అనేది బలిజ వర్గం యొక్క చివరి సబ్ హెడింగ్.దానితొ బలిజ వర్గ వివరణ ముగుస్తుంది.

    కాపు మరొక హెడింగ్.కాపు వర్గంలోని ప్రధాన కులమైన రెడ్డి కులం గురించి ముందు వివరించి తరువాత కాపు వర్గంలోని ఇతర కులాలైన వెలమ, కమ్మ వగైరా కులాల గురించి వాటి సబ్ హెడింగ్ ప్రక్కన ఐఫన్లను ఉపయోగించి ఆ కులాల గురించి చెప్పటం జరిగినది. .

    అయినా ‘ కాపు’ హెడ్డింగ్ క్రింద ఆ పేజిలో వ్రాసినది రెడ్డి కాపుల గురించి, తూర్పు గోదావరి జిల్లా కాపుల గురించి కాదు.మరోకసారి పరిశీలిచండి లేదా ఆంత్రోపాలజిస్టులకు, సోషియాలజిస్టుకు చూపించండి.


    రాయల సీమలొ పెరిక బలిజలు ఉండవచ్చు, ఆ కులం లేదా ఆ సనుదాయం మొత్తం బలిజ వర్గంలొ ఒక బాగమెగాని, అదే మొత్తం బలిజ వర్గం కాదు.



    వాస్తవాన్ని దాని అర్ధం ఉన్నది ఉన్నట్లు అర్ధం చేసుకోవలిగాని మీరు కోరుకున్నరీతిలొ అర్ధం చేసుకో కూడదుగా.







    రిప్లయితొలగించండి
  34. 7-7-14 నాటి నా పొస్టింగులొ మదురై నాయక రాజుల స్థానంలొ తంజావూరు నాయక రాజులుగా చదువుకోవాలి.

    రిప్లయితొలగించండి
  35. వెంకటేశ్వర్లు గారూ మీ రెండు పాదాలను ఒక ఫొటో తీసి పంపించండి రోజూ వెంకటేశ్వర స్వామి వారి పాదాలలాగా నమస్కరించుకుంటాము.

    ఎందుకండీ మీకు తెలియని విషయాలను అన్నీ తెలిసినట్లు వ్యాఖ్యానిస్తారు.

    కర్నూలు మాన్యువల్ లో కులాల ప్రక్కన ఐఫన్లతో మొదలు పెట్టారు. మరి మున్నూటి గుంపు అంటూ ఐఫన్ తో మొదలు పెడితే అది కాదంటారు. మొదటి పేరాను చివరి పేరా అంటారు.

    అది రెడ్డి కాపు గురించి అన్న సంగతి నాకు తెలుసు మీకు తెలియదని పరిశీలించమన్నాను.

    మొత్తానికి ఏదో ఒకటి వ్యాఖ్యానించాలని మీ వ్యాఖ్యలు రాస్తున్నారే కానీ వాటి వల్ల ఎలాంటి ప్రయోజనము వుండదని తెలుసుకోండి.

    శెట్టి సమయాల గురించి రాసిన అనేక గ్రంధాలను చదివామన్నారు అవేమిటో కాస్త చెప్పగలరా....

    రిప్లయితొలగించండి
  36. ఏంటో అంతా పిచ్చి పిచ్చిగ రాస్తున్నారు వెంకటేశ్వర్లు గారు... నాకు ఒక్క ముక్క అర్థం అయి చావడం లేదు...

    కోట బలిజలు అంటే కోటలో వ్యాపారం చేసేవారా.... పేట బలిజలంటే వీధుల్లో వ్యాపారం చేసే వారా.....

    అంటే కోటలో కానీ వీధుల్లో కానీ ఇతరులెవరూ వ్యాపారాలు చేయరా...

    వ్యాపారాలు చేసేవారంతా బలిజ కులస్తులేనా...

    అభి గారూ మీరుకూడా ఏంటండీ ఇలాంటి వారితో ఆర్గ్యూమెంట్ చేస్తారు...

    హాఫ్ నాలెడ్జ్ ఫుల్ ఫీలింగ్ ... ఇలాంటి వారితో వాదిస్తే మీకున్న నాలెడ్జ్ కూడా సంకనాకి పోతుంది జాగ్రత్త.

    రిప్లయితొలగించండి
  37. కటారి రాఘవగారు,మీకు అర్ధం కాకపొతే నిజం నిజం కాక పోదు!

    కోట బలిజలంటే రాజధాని నగారాలలో వ్యాపారం చేసే వర్తకులు.అందులొ ఈనాటి బలిజ కులస్తులే కాక ఆనాటి వర్తకులు ఎవరైన ఉండవచ్చు.
    పేట బలిజలంటే ఇతర పట్టణాలలో వ్యాపారాలు చేసేవారు అని అర్ధం.అందులో ఎవరైన ఉండవచ్చు.

    కోట బలిజ, పెట బలిజ అనేది వ్యాపారులలో ఒక వర్గీకరణ.

    చరిత్రను సరిగా అర్ధం చేసుకోకుండా మీ అవసరలజు అనుకూలంగా అన్వయిస్తాము అనడం సరికాదు.

    రిప్లయితొలగించండి
  38. నీవు చెబుతున్న వాదనకు ఆధారం ఏ పుస్తకాలలో వుందో చెప్పగలవా?

    రిప్లయితొలగించండి
  39. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  40. ఆధారాలు కావాలంటే అనేక చరిత్ర గ్రంధాలు దొరుకుతున్నాయి వాటిని చదవండి.

    నన్ను అధారాలు అడుగూతున్నారు? మీరు ఏ ఆధారాల ప్రకారం వాదిస్తూన్నారో చేప్పుతారా?

    నేను ఏప్పుడు ఆధారాలు లేకుండా వాదించా లేదు.

    కావాలంటే నా వాఖ్యాలన్ని చదవండి.

    రిప్లయితొలగించండి
  41. వెంకటేస్వర్లు ఆధారాలు కావాలంటే అనేక చరిత్ర గ్రంధాలు దొరుకుతున్నాయి చదవండి అంటున్నావు. నీవు వాదిస్తున్న కోటబలిజలు అంటే కోటలో వ్యాపారం చేసేవారు, పేటబలిజ లంటే పేటలో వ్యాపారం చేసేవారు అని ఏ పుస్తకం లో వుంది? ఏ శాసనం లో వుంది చెప్పు. పిచ్చి పిచ్చి గా అభి గారితో వాదించినట్లు నాతో వాదిస్తే కుదరదు

    రిప్లయితొలగించండి
  42. రాయుడు గారూ "బలిజ" అనే పదానికి వివిధ వ్యుత్పత్తి అర్థాలు వున్నాయి. శాస్త్రీయంగా పరిశిలిస్తే "వణిజ" అనే పదం నుండే బణిజ, బనిజిగ, బలిజ అనే పదం ఉద్భవించినట్టు తెలుస్తోంది. చాలా భాషలలో "వ" అనే అక్షరం "బ" గా పలకబడడం జరుగుతోంది. ఉదాహరణకు బెంగాలి లోని "రబీంద్రనాథఠాగూర్" ను మనం "రవీంధ్రనాధఠాగూర్" అని పలుకుతాము. ఇక్కడ బ వ గా పరిణామం చెందింది, లేదా పలుకబడింది. అలాగే వణిజ అనే పదం బణిజ..బలిజ గా మారింది.

    ఇక బలిజ కులస్తులు వారు అనుసరిస్తున్న వృత్తులను ముందు సూచకంగా వాడడం వల్ల వివిధ పేర్లు ఏర్పడ్డాయి. శెట్టి బలిజ అనే వారు గోదావరి జిల్లాలో వున్నవారు బలిజ కులస్తులు కాదు. వారు ఈడిగ అనే కులానికి చెందిన వారు. వీరి ప్రధాన వృత్తి కల్లు తీయడం. నిజానికి వీరు చెట్టుబలిజలు అంటే చెట్టు నుండి కల్లు తీసేవారని. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో వున్న శెట్టి బలిజలు వీరు బలిజ కులం లో ఒక భాగం శెట్టిసమయాలను నడిపిన నాయకులు కావడం తో వీరి ఇంటి పేరు చివర శెట్టి అని వుంటుంది.

    గాజుల బలిజ గాజుల వ్యాపారం, గాజుల తయారీ వృత్తిగా స్వీకరించిన వారు వీరు కూడా బలిజ కులం లో అంతర్భాగమే.

    వాడబలిజ లు వీరు మశ్చ్యకారులు. భారతదేశ సముద్రవ్యాపారం ఘనంగా వున్న రోజుల్లో నౌకా నిర్మాణ కార్మికులుగా, కళాసీలుగా వైభవాన్ని అనుభవించిన జాతి. బ్రిటిషు వారి ఓర్వలేని తనానికి బలయిపోయి సముద్రం పై ఆధిపత్యం వహించిన వీరు నేడు అదే సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. వీరి పేరు నిజానికి "ఓడబలిజలు" వీరు బహుశా బలిజ కులం నుండి విడిపోయిన వారయి వుండవచ్చు నాకు సరైన ఆధారాలు లభించలేదు. నేను ఎందుకు ఇలా అభిప్రాయపడుతున్నానంటే బెస్త జాతులకు చెందిన వారు వీరిని తమ వారని అంగీకరించడం లేదని విన్నాను.

    ఇక పెరికబలిజలు బలిజలే వీరిలో(ఇది వివాదాస్పదం) రాచ పెరికలు, పీచు పెరికలు అని రెండు రకాలు వున్నారు. తెలంగాణా, కోస్తా ప్రాంతాలలో వున్న వారు తమను "పెరిక" కులస్తులుగా చెప్పుకుంటారు. వీరికి బలిజలకు వివాహ సంబంధాలు లేవు. రాయలసీమ ప్రాంతం లోని పెరికబలిజలకు తెలంగాణా ప్రాంతంలోని పెరికలతో వివాహ సంబంధాలు లేవు. మున్నూరు కాపులతో వివాహ సంబంధాలు వున్నాయి. అందు వల్ల పెరిక, పెరికబలిజ రెండూ వేరు వేరు కులాలై వుండవచ్చునేమో. దీన్ని బట్టి పెరికబలిజలు బలిజకులస్తులే అని నా అభిప్రాయం. దీని వెనుక చాలా పెద్ద కథ వుంది అది ఇక్కడ అప్రస్తుతం.

    ఇక సూర్య బలిజ అనే కులం70వ దశకం లో ఏర్పడింది. వీరిని గతం లో "భోగం" వాళ్ళు అని పిలిచే వాళ్ళు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత తమ కులం పేరు చెప్పుకోవడానికి అగౌరవంగా వుందని భావించిన వారు తమ కులం పేరు మార్చవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. దానికి అంగీకరించిన ప్రభుత్వం మీరే చెప్పండి దాన్ని గెజిట్లో చేరుస్తాం అంటూ వారికి అవకాశం ఇచ్చింది. దానితో వారు తమను "కళావంతులు" అని కానీ "సూర్యబలిజ" అని కానీ మార్చవలసిందిగా కోరారు. దానికి ప్రభుత్వం రెండు పేర్లను అంగీకరించింది.

    కోటబలిజలు తాము ఉపనయనం ద్వారా ద్విజులైనప్పటికీ పేటబలిజలతో వివాహ సంబంధాలు కొనసాగించారు. కాలక్రమేణా తమను తాము క్షత్రియులమని చెప్పుకుని కొందరు దూరమయ్యారు. మరికొందరు తమ వంశచరిత్రను కోల్పోకూడదని బలిజలుగానే కొనసాగుతున్నారు. వీరిలో జంధ్యం వేసుకునే వారున్నారు, లేని వారూ వున్నారు.

    వైశ్యులకు,క్షత్రియులకు ఉన్న సంబంధాల గురించి నా వద్ద కచ్చితమైన సమాచారం లేదు.

    నేడు ఆర్యవైశ్యులుగా పిలువబడేవారు ఒక తెగ (వీరిని కోమటి శెట్లు అనికూడా అంటారు). రెండవ తెగ "భేరికోమట్లు" ఈ రెండూ వ్యాపార వర్గాలే అయినప్పటికీ రెండూ వేరు వేరు కులాలు. వారి ఆచారాలు వేరు, వీరి ఆచారాలు వేరు. కోమటిశెట్లు స్వతహాగా శాఖాహారులు. బేరి కోమట్లు మాంసాన్నే నైవేద్యంగా వాడుతారు. ఒకరు కుడిచేతి కులమైతే మరొకరు ఎడమచేతి కులం.

    శెట్టి సమయాలలో సభ్యులుగా వున్న చాలా కులాలు తమ కులం వెనుక బలిజను చేర్చుకుని చెబుతారు. వారందరూ బలిజ కులస్తులు కాదు. అందు వల్ల చాలమంది బలిజ కులం గురించి గందరగోళానికి గురవుతుంటారు.

    ఆధారం :- 1901 మద్రాస్ సెన్సస్ రెపోర్ట్ పేజీ నెం.145

    రిప్లయితొలగించండి
  43. రాఘవగారు, మిత్రుడు అభిగారు కోట బలిజలంటె ద్విజులని ఎక్కడ చెప్పబడినదో చారిత్రక ఆధారము చూపమని అడిగితే ఇంతవరకు చూపలేదు, ఆ అధారము మీరైన చూపితే చాల సంతోసిస్తాను.

    రిప్లయితొలగించండి
  44. ఇందుకే మిమ్మల్ని నొటికి ఏది వస్తే అది మాట్లాడతారు, చేతికి ఏది తోస్తే అది రాస్తారు అనేది.

    రిప్లయితొలగించండి
  45. అది సరే మిస్టర్ చెన్నుబొయిన మీ గొల్లల ఆచార వ్యవహారాలు నాకు తెలుస్తాయా నీకు తెలుస్తాయా? కనీసం కామన్ సెన్స్ లేకుండా వాదిస్తావే...

    పొలాలలో గొర్లు మేపుకునే నీవు నీజాతి ఎక్కడ రాజ్యాలు ఏలారు. నీకు పని పాట లేనట్లుంది. నీదగ్గర ఆధారాలు లేవు నోటికి, ముడ్డికి తేడా లెకుండా వాదిస్తున్నావు. ఇంకో సారి బలిజల గురించి తెలియకుండా రాశావంటే నాకొ...... నీ ఊరికి వచ్చి నరుకుతాం ఏమనుకున్నావో ఎమో... నీ లాంటి వెధవలు వుండబట్టే గొల్లలు అవమానాల పాలవుతున్నారు.

    రిప్లయితొలగించండి
  46. రాఘవ రాయల్ గారూ సంయమనం కోల్పోయి ధూషణలకు దిగుతున్నారు ఇది సరైన విధానం కాదు. ఇంకోసారి ఇలాంటి ధూషణలకు దిగితే మీ కామెంట్స్ ప్రచురించమని తెలియజేస్తున్నాను. ఇది బహిరంగ వేదిక ఎవరి అభిప్రాయాలను వారు వ్యక్తీకరించుకోవచ్చు వెంకటేశ్వర్లు గారికి సరైన సమాధానమిచ్చి నోరు మూయించండి.

    రిప్లయితొలగించండి
  47. అభిగారు, నేను నోటికివచినది వ్రాస్తున్నాను అన్నారు,నేను మిమ్మలిని కోటబలిజలు ద్విజులనే మీ వాదనకి చారిత్రక ఆధారాలు చూపమని అడిగినాను, మీరు ఇంతవరకు చూపలేదు.

    మీరు చూపివుంటే నేను చూడలేదని అని మీరు అనుకుంటే, మరోసారి వాటిని ఇవ్వండి తెలుసుకుంటాను.

    రిప్లయితొలగించండి
  48. వెంకటేశ్వర్లు గారూ దీనికి చారిత్రక ఆధారాలు అవసరం లేదు ప్రత్యక్ష ఆధారాలే చూపిస్తాను. ఎక్కడో కాదు మీ గుంటూరులోనే. వావిలాల గోపాలక్రిష్ణయ్య లైబ్రరీ అనుకుంటాను. అక్కడే చక్రపాణి అనే వ్యక్తి వుంటారు. వారు బలిజలు వారి తండ్రిగారు ప్రకాశం జిల్లాలోని యర్రగోండపాలేం ఎమ్మార్వో గా పని చేసి రిటైరయ్యారు. ఆయనకు జంధ్యం ఉండేది. అదే విధంగా బలిజ కుటుంబాలలో చాలమందికి నేటికీ జంధ్యాలు, ఉపనయనాలు వారసత్వంగా వస్తున్నాయి.

    ద్విజులు అంటే రెండవ జన్మ ఎత్తిన వారు అని అర్థం. తాము అనుసరించే ధర్మానికి ఉద్యుక్తులు కావడమే ఉపనయనం. ఉపనయనం ద్వారా ద్విజులవుతారు. ఈ కుటుంబ సభ్యులకు స్వేచ్చ ఉంది. బలిజలలో ఉపనయనం ద్వారా క్షాత్రాన్ని స్వీకరించిన వారు కోటబలిజలుగా పిలువబడ్డారు. వారిని సుక్షత్రియులు అని పిలిచేవారు. క్షాత్రాన్ని అనుసరించిన వారందరూ ఉపనయనం తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. క్షాత్రం యొక్క అర్థం అప్పటి పరిస్థితులు మీరనుకుంటున్నంత సులభంగా ఏమీ ఉండేవి కాదు.

    క్షాత్రాన్ని స్వీకరించడమటే ఒక్కసారి కత్తి పడితే ఆ కత్తితోనే చావాలి. దానికి ఎంతొ ధైర్యం కావాలి. ఎంతో త్యాగం కావాలి. మీరు మాట్లాడుతున్నట్లు ఆ కాలం లో మాట్లాడితే మీ నాలుక చీలికలయ్యేది. నేడు భావప్రకటనా స్వేచ్చ కలిగిన ప్రజాస్వామ్యం లో జీవిస్తున్నాం కనుక మీరు ఇలా మాట్లాడగలుగుతున్నారు.

    రిప్లయితొలగించండి
  49. మీ 25 జూలై 2014 నాటి వాఖ్య మీ స్థాయికి తగ్గట్టుగానే ఉంది.

    జంధ్యం ధరించిన వారందరు ద్విజులు కాలేరు.ఈనాటికి కూడా అనేక కులాలవారు జంధ్యం ధరింస్తూనేవున్నారు.సమాజం కాని, ధర్మఙ్ఞులు కాని వారికి ద్విజత్వాన్ని ప్రసాదించలేదు.

    ఇక చక్రపాణిగారి జంద్యం గురించి ;20శతాబ్దం తొలినాళ్ళలలో బ్రహ్మణ వ్యతిరేక ఉద్యమంలొ బాగంగా కొన్ని శూద్ర అగ్రవర్ణాలకి చెందిన కొందరు, చరిత్రలొ మేము కూడా ఎంతొ కొంత రాజకియ అధికారాన్ని అనుభవించాము కాబట్టి మేము కూడా క్షత్రియులమౌతామని జంధ్యాలను ధరించారు.కాని అది అంతటితొ ముగిసినది.దాన్ని ఆనాటి సమాజం గుర్తించలేదు.

    మీ వాదనకు ఋజువులు అక్కరలేదు అన్నారు.చరిత్ర నిర్మాణానికి ఖచ్చితమైన ఆధారాలు ఉండావలసినదే కాని స్వైరకల్పనలు కాదు.

    మీరు ఏది వ్రాస్తే అది చరిత్ర కాదు.

    రిప్లయితొలగించండి
  50. అభి గారు చూశారా వీళ్ళు ఎలా కామెంట్స్ రాస్తారో మీరు ఇలాంటి వాళ్ళకు ఎందుకు స్పందిస్తారు. ఈ చెన్నుబోయిన ఎం రాస్తాడో ఏం కామెంట్ చేస్తాడో కనీసం అతడికైనా అర్థం అవుతుందో లేదో ప్చ్...పాపం

    తెలియని విషయాలు తెలుసుకోవాలని క్యురియాసిటీ ఎక్కడైన కనిపిస్తోండా మీకు. మీరు ఏం రాసినా దాన్ని తనకు తెలియకపోయినా విమర్శించకుండా మాత్రం ఉండలేకపోతున్నాడు.

    రిప్లయితొలగించండి
  51. క్షత్రియులకు సప్త ఋషులు, మరియు వారి ప్రవరల పేర్లతో గోత్రాలుంటాయి. ఉదాహరణకు వశిష్ట, కౌండిన్య, కాస్యప, ధనుంజయ, భరద్వాజ, గౌతమ వంటివి. మరి బలిజ కులస్తులకు ఆ గోత్రాలున్నాయా?

    రిప్లయితొలగించండి
  52. భరధ్వాజ, కాశ్యప, ఆత్రేయ, వశిష్ట, విశ్వామిత్ర,ధనుంజయ, జమదగ్ని, గోత్రాలు వున్నాయి. బలిజ కుల చరిత్ర లో ఇంటిపేర్లు గోత్రాలు ఇచ్చారు చూడండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉంటే దయచేసి గృహనామాలను గోత్ర వర్గీకరణ చేసి చూపించండి.

      తొలగించండి
  53. ఉంటే వారి గృహనామాలను గోత్ర వర్గీకరణ చేసి చూపించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇవి చాలా వున్నాయండీ..మీ మెయిల్ ఐడి ఇవ్వండి. బలిజ కుల చరిత్ర అనే ప్రాచీన గ్రంధం కాపీలు వున్నాయి అందులో మీరు అడిగిన అన్ని గోత్రాలు, ఇంటి పేర్లు వున్నాయి. పంపిస్తాను మీరే చూసుకోగలరు.

      తొలగించండి
  54. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాయుడు గారూ పెద్ద పెద్ద చరిత్ర కారులే పొరపాట్లు చేస్తున్నారు. మీరు కూడా పొరపాటు పడి వుండవచ్చు అంత మాత్రాన మీ వ్యఖ్యానాలు తొలగించాల్సిన అవసరం లేదు. నేను కూడా చాలా చోట్ల పొరపాట్లు చేసాను మీ లాంటి వారు వాస్తవాలు చెప్పినప్పుడు వటిని సరిదిద్దుకున్నాను. పొరపాటు మనిషి సహజ లక్షణం. మీరు మంచి మంచి సందేహాలు వ్యక్తం చేయడం వల్ల అనేక విషయాలను చర్చించాము. మీ వ్యాఖ్యానాలు మాకు చాలా విలువైనవి. వాస్తవాలు బయటకు రావాలంటే మీ లాంటి విమర్శకులు చాలా అవసరం.

      తొలగించండి
  55. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాయుడు గారూ నేను ఈ బ్లాగులో రాస్తున్న రాతలు ఏ కులం మనో భావాలను దెబ్బతీయాలని రాయడం లేదు. మొదటి తరం చరిత్ర కారులు మీలాగ భయపడే చరిత్రకు తీరని అపచారం చేశారు. వారిలో కొందరైనా వాస్తవాలు రాసి వుండివుంటే నేడు ఇలాంటి వివాదాలు వుండేవి కావు. సమాజంలో అన్ని కులాలూ సమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావనలే వుండకూడదు. కానీ కొందరు పని కట్టుకుని చరిత్రను వక్రీకరణకు గురి చేశారు. అలా చేసినప్పుడు మెజారిటీ కులాలకు సంబంధించిన చరిత్ర మరుగున పడిపోయింది. చరిత్ర కబ్జా చేసిన వారు తమను తాము పెంచుకున్నాము అనుకున్నారు కానీ వాస్తవాలు తెలిసినప్పుడు తామెంత దిగజారి ప్రవర్తించామో అని వారి భావితరాల వారసులు బాధపడేలా చేశారు. ఈవ్వాళ నేను ఈ చరిత్రను బయటకు తియకపోయినా భవిష్యత్తులొ మరొకరు బయటకు తీస్తారు. అందుకే పెద్దలు నిజం నిప్పులాంటిదని అంటారు. ఇక ప్రమాదాల గురించి అంటారా....ఇవ్వాళ చస్తే రేపటికి రెండు. చచ్చిన వాడు తిరిగి జన్మిస్తాడో లేదో నాకు తెలియదు కానీ పుట్టిన ప్రతివాడూ చచ్చి తీరాల్సిందే ఎప్పుడో ఒకప్పుడు. కొంతమంది ముందు పోతారు మరికొంతమంది వెనుకగా పోతారు పోవడం మాత్రం పక్కా....మరి దీనికెందుకు భయపడడం.

      తొలగించండి


  56. బలిజ కుల చరిత్ర అనే ప్రాచీన గ్రంధం కాపీలు నా ఈ మెయిలుకి పంపగలరు.

    nellurueeswar@gmail.com

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వర్ గారూ బలిజ కుల చరిత్ర కాపీలు ఇంకా స్కాన్ చేయలెదు. ఒరిజినల్ పుస్తకాలు అందుబాటులో లేవు. త్వరలోనే ఇవన్నీ అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నాము. శ్రీశైలం శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ పుస్తకాలకు సంబంధించి ఒక కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు కాపు, బలిజ కులానికి చెందిన అనేక చారిత్రక గ్రంధాలు అందుబాటులోకి తీసుకు రావడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

      తొలగించండి
  57. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి