17, ఫిబ్రవరి 2014, సోమవారం

కాకతీయులు బలిజ కులస్తులే ప్రభుత్వమే ధృవీకరించింది గమనించండి

  

      మనం ఎన్నో విశేషాలను మన కళ్ళతో చూస్తూ వుంటాము కానీ వాటిని మరచి పోతూ వుంటాము. అలాంటిదే ఇది కూడా. 

      1986 లో అంధ్రప్రదేశ్ ప్రభుత్వము అప్పటి ఎనిమిదవ తరగతి విద్యార్థుల కొరకు "రాణి రుద్రమదేవి" అని తెలుగు ఉపవాచకాన్ని ముద్రించింది. అందులోని కాకతీయుల వంశం పుట్టుపూర్వోత్తరాలు శీర్షిక క్రింద కాకతీయుల వంశం గురించి రాశారు. వీరు బలిజులనీ, గౌరీపుత్రులనీ పిలువబడ్డారు అని స్పష్టంగా రాశారు. 

      ఈ పుస్తకం అందరికీ అందుబటులో వున్నదే. ఇప్పుడు 35 సంవత్సరాల వయసు వున్న చదువుకున్న వారంతా ఈ పుస్తకాన్ని తప్పకుండా చదివే వుంటారు. కానీ ఈ విషయాన్ని అంతగా పట్టించుకుని వుండరు. 

      బలిజ కులస్తుల చరిత్ర గురించి నిత్యం విమర్శించే మేధావులు ఏమంటారో మరి...










సేకరణ: పోలిశెట్టి సత్తిరాయుడు గారు, హైదరాబాదు.